రజక భవనం కొరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం…

భువనగిరి టౌన్ (జనం సాక్షి);– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రజకుల సౌకర్యార్థము రజక భవనం కొరకు 500 గజాల స్థలం కావాలని ఎన్నో పనుల మీద జిల్లా కేంద్రానికి రజక కులవృత్తి చేసుకునే వారి వస్తూపోతూ ఉంటారు వారి కొరకు రజక భవన నిర్మాణం కొరకు స్థలం కావాల్సిందిగా బోనగిరిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బోనగిరి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారికి రజక కుల పెద్దలు అందరు కలిసి రజక భవన నిర్మాణం స్థలం గురించి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి భువనగిరి రజక సంఘం సభ్యులు నీలం రమేష్ చల్లగురువుల రఘుబాబు కొంచెం బాలు రత్నపురం పద్మ ముదిగొండ మహేష్ కొంచెం రామకృష్ణ ఎలిమినేటి దశరథ రత్నపురం శ్రీశైలం మరియు నాయిని శ్రీనివాస్ కొంచెం రాజు తునికి సన్నీ తదితరులు పాల్గొన్నారు.