రపట్నుంచి రైతు చైతన్య యాత్ర :డీకె అరుణ

మహబూబ్‌నగర్‌ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని డీకే అరుణ అన్నారు. బస్సు యాత్రలో వచ్చిన ఫిర్యాదులను సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీకే రైతులకు హామి ఇచ్చారు.