రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా

రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు  డిమాండ్‌ చేశారు.