రాజ్నాథ్ సింగ్తో ప్రముఖుల భేటీ
రాజ్నాథ్ సింగ్ ఛాంబర్లో కేంద్ర మంత్రులు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, అనంత కుమార్ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. కాగా కేంద్రమంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడానికి ప్రతిపక్ష పార్టీలనేతలు నిరాకరించారు.