రాజ్‌భవన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు

55రాజ్ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. దర్భార్ హాల్ లో గవర్నర్ నరసింహన్ దంపతులను వందలాది మంది ప్రజలు కలుసుకున్నారు. డీజీపీ అనురాగ్‌ శర్మ గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. భారీగా తరలి వచ్చిన ప్రజలు, చిన్నారులతో నరసింహన్ దంపతులు సరదాగా గడిపారు.