రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం

హైదరాబాద్‌ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా  సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్‌ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.