రాహుల్‌పై పరువునష్టం దావా

ఏఐసీసీ ఉపాధ్యrahul-gandhi-pti_650x400_81468912204క్షుడు రాహుల్‌గాంధీ బుధవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీచేయడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు.