రూ. 10వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌ : ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ. 10వేల లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై
సాయిచంద్ర ప్రాసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.