రెండు ఆటోలు ఢీ : 9 మందికి గాయలు

మెదక్‌ : గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు