రేవంత్ వ్యవహారంపై కేంద్రం ఆరా

ఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారిచింది. రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ పీఎంఓ, కేంద్ర హోం శాఖ గరవ్నర్ నరసింహన్ ను కోరినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను, సీఎస్ కు పురమాయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం గరవ్నర్ ను కలిసినట్లు తెలుస్తోంది.