రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

సెప్టెంబర్ 21 జనం సాక్షి హనుమకొండ జిల్లా  ఎలుకతుర్తి మండలంలోని కేశపూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ lll  ఎర్రబెల్లి దయాకర్ రావు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎంపీపీ మేకల స్వప్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుధీర్ కుమార్ సొసైటీ చైర్మన్ రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ శేషగిరి వైస్ ఎంపీపీ నగేష్ రైల్వే బోర్డు మెంబర్ స్వామి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగడ మహేందర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జి మహేందర్ ఎంపిటిసిల పోరం అధ్యక్షులు కడారి రాజు సర్పంచ్ల ఫోరం బి రామారావు కృష్ణవేణి రజిత అనిత రమాదేవి మొదలగు వారు పాల్గొన్నారు