లక్ష్మీశ్రీనివాసరావు కేసు 18కి వాయిదా

న్యూఢిల్లీ : భార్య, పిల్లలు హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్ష్మీనివాసరావును సిఐడి అధికారులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.