లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 36 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.