లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకు పైగా లాభపడింది. నిప్టీ కూడా 12 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.