లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.