లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

4ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 57 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 22 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ 8 పైసలు పుంజుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.38 పైసలుగా ఉంది.