లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి