లోక్‌సభ సోమవారానికి వాయిదా 

దిల్లీ: లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన లోక్‌సభ మాజీ సభ్యులకు ఎంపీలు సంతాపం ప్రకటించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.