వడదెబ్బతో ఒకరు మృతి

నల్గొండ, బాల్కొండ : బాల్కొండ మండలం వన్నెల్‌బీలో బుధవారం ముత్తెన్న (59) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రంగా ఉన్న ఎండవేడిమికి అస్వస్థతకు గురైన ముత్తెన్న సొమ్మసిల్లి ఇంట్లోనే కుప్పకూలి చనిపోయాడు.