వవిల్లపల్లీ గ్రామంలో టీఎర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 8 (జనంసాక్షి ) వవిల్లపల్లీ గ్రామంలో టీఎర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని కార్యకర్తలతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి హరీష్ రావు ల  ఆదేశాల మేరకు మునుగోడు బై ఎన్నికల్లో బాగంగా  బిఎర్ఎస్ అభ్యర్థి  కుసుకుంట్ల ప్రభాకర్  గెలుపు కై అనుసరించాల్సిన విది విధానాలను సంస్థాన్ నారాయణపురం మండలం లోని వావిల్లపల్లీ  గ్రామ నాయకులకు కార్యకర్తలతో చర్చిస్తున్న  జహీరాబాద్ శాసనసభ్యులు  కొనింటి మాణిక్ రావు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ అద్యక్షులు నాయకులు  తదితరులు ఉన్నారు.