విద్యార్థులకు పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ

గరిడేపల్లి, జూన్ 30 (జనం సాక్షి): మంగాపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక పాఠశాల మంగాపురం ప్రాథమిక పాఠశాల మంగాపురం తండా నందు ధరావత్ హనుమ నాయక్  జ్ఞాపకార్థం తనయుడు ధరావతు విజయ్ నాయక్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు నోటు పుస్తకాలు వారి తాతయ్య ధరావత్ మాన్ సింగ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఓ చత్రు నాయక్, గ్రామ సర్పంచ్  పేర బోయిన మల్లీశ్వరి వెంకన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధరావత్ నిర్మల జగ్గు,వార్డు సభ్యులు  ధరావత్ సక్య ,కోడి సైదులు ,కత్తి కాంచనసైదులు, ఏఎస్ఐ  కారంగుల కృష్ణమూర్తి, వివో ఏ బత్తిని శశికళ ,అంగన్వాడి టీచర్ విజయ, పద్మ, ధరావత్ చిన్న, ధరావత్ వెంకన్న, పేర బోయిన వెంకటేశ్వర్లు ,ఎల్లావుల నాగరాజు ,ధరావత్ మునియా, కత్తి ఇంద్రయ్య ,ధరావత్ నాగరాజు, ధరావత్ బూర, కోడి వెంకటేశ్వర్లు ,పాలెల్లి నాగయ్య, ఎల్లావుల ఎలమంచయ్య, కంపెల్లి నర్సిరెడ్డి ,ధరావతు లాలు ,ధరావత్ వీరబాబు, ధరావత్ మట్టపల్లి, పెమ్మగాని నరసింహారావు, విద్యా కమిటీ చైర్మన్ లు పాలేల్లి సైదులు, బానోతు రాంబాబు ఉపాధ్యక్షులు కత్తి తిరపయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు భిక్షం, అంజయ్య, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.