విద్యార్థులను ఆందోళకు గురిచేసిన ఇన్విజిలేటర్లు

తిరుపతి : జేఈఈ పరీక్ష ప్రారంభించే చివరిక్షణంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. హాల్‌ టిక్కెట్స్‌ జిరాక్స్‌ కాపీ కావాలన్నారు. జిరాక్స్‌ కాపీ కోసం విద్యార్థులు పరుగులు తీశారు. ఇన్విజిలేటర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.