విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

ఖమ్మం: కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ వద్ద విద్యార్ధునులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విద్యార్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైఔ అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.