విద్యుత్తుఛార్జీల పెంపును నిరసనగా సీపీఎం దీక్ష

చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన దీక్ష చేపట్టారు. మండలం కార్యదర్శి జిట్ట నగేష్‌,నాయకులు కత్తుల లింగస్వామి, షీల రాజయ్య , నారబోయిన శ్రీనివాస్‌ తదితరులున్నారు.