విద్యుదాఘూతంతో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

కమాన్‌పూర్‌:కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.ఢిల్లీలో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్‌ రాష్ట్రంలో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేశాడు.రన్నింగ్‌ పరీక్షలో పాల్గొనడానికి గుండారం వచ్చాడు.అయితే ఇంట్లో విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.