వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో చోరీ

పెగడపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగల గొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలో ఉన్న రూ.1.75 లక్షల నగదును అపహరించుకుపోయారు. సిబ్బంది సోమవారం ఉదయం చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు