వ్యాపం కేసు సీబీఐ విచారణనను కొట్టివేసిన హైకోర్టు..

  • 0
    Share

మధ్యప్రదేశ్ : వ్యాపం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వం వేసిన పిటిషన్ ను జబల్ పూర్ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణనను జులై 20 తేదీకి వాయిదా వేసింది. వ్యాపం కేసుపై గురువారం సుప్రీంలో విచారించనుంది.