శనివారం నుంచి భువనేశ్వర్-తిరుపతి వారాంతపు రైలు
హైదరాబాద్: శనవారం నుంచి తిరుపతి-భువనేశ్వర్ వీక్లి ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరి విశాఖ, విజయయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్కు తిరుగు ప్రయాణమవుతుంది.