శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలి – బాబు..

ఢిల్లీ : హైదరాబాద్ లో శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని..రాష్ట్రపతి..ఇతర పెద్దలతో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చేయాలని బాబు డిమాండ్ చేశారు.