శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్ చర్చ
హైదరాబాద్, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.