శిక్ష అమలులో జాప్యం కారణంగా

మరణశిక్షన మార్చలేం :సుప్రీం కోర్టు

న్యూఢీల్లీ , జనంసాక్షి: దేవేందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 1993లో యువజన కాగ్రెస్‌ అధ్యక్షుడు బిట్టాపై బాంబు దాడి  కేసులో భుల్లార్‌ మరణ శిక్ష ఎదుర్కొంటున్నాడు. శిక్ష అమలులో జాప్యం కారణంగా మరణశిక్షను జీవితఖైదుగా మార్చులేమని సుప్రీంకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.