సచివాలయ ముట్టడికి టీఎస్‌ఎస్‌ఎఫ్‌ యత్నం

హైదరాబాద్‌: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌ తరలించారు.