సమాచారశాఖ పనితీరుపై సీఎం అసంతృప్తి
హైదరాబాద్: సమాచారశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందిరమ్మబాట షెడ్యూల్లో మంత్రుల పర్యటనను ముద్రించడంలో అలసత్వం వహించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని అన్నారు.