సిద్దు రావణ్ ఆధ్వర్యంలో పెరియార్ ఇ వి రామస్వామి143 జయంతి.
జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి ) పెరియార్ 143 జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుసిద్దు రావణ్ శనివారం
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ ఆధ్వర్యంలో పెరియార్ ఈ వి రామస్వామి 143జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం జరిగింది. సిద్దు రావణ్ మాట్లాడుతూ అంటరానితనం, అనిచివేత, స్త్రీల హక్కులపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ నూతనంగా ఎన్నికైన న్యాల్కల్ మండల కన్వీనర్ సంగ్రాం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి. బాబు రావు జిల్లా ఇంచార్జ్, హెక్బల్ సాబ్ జహీరాబాద్ ఇంచార్జ్,సంగ్రామ్ న్యాల్కల్ మండల్ కన్వీనర్, నాయకులు రాహుల్, శ్రీనివాస్, యాదగిరి, అబ్జాల్, సల్లావుద్దీన్, మహబూబ్ సాబ్. తదితరులు పాల్గొన్నారు.