సిమ్లాలో సమీపంలో రోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి

  • 0
    Share

హిమాచల్‌ప్రదేశ్ :సిమ్లా సమీపంలోని రాంపూర్ వద్ద వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.