సుకుమా జిల్లాలో కాల్పులు.

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో గురువారం ఉదయం పోలీసులకు – మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.