సెబీ ఎదుట హజరైన సుబ్రతారాయ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: డిపాజిట్లు సేకరించిన కేసులో సెబీ ఎదుట సహారా గ్రూపు సంస్థల చైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇవాళ హాజరయ్యారు. సుబ్రతారాయ్‌తో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌ అధికారులు సెబీ ఎదుట హాజరయ్యారు.