సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ కూడా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై అరగంటకు పైగా చర్చించారు.