స్పర్శ లింగ దర్శంచుకున్న

సినీ నటుడు నాగేంద్రబాబు

అలంపూర్‌: అలంపూర్‌ దక్షిణకాళి బాల బ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాలను టీవీ నటులతో కలిసి ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారికి స్పర్శ లింగ దర్శనం , అమ్మ వారికి కుంకుమ అర్చనలు నిర్వహించారు. స్థానిక అలయాల విశిష్ఠత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.