స్వలింగ సంపర్కులపై వివక్ష

td5cqme6స్వలింగ సంపర్కులకు న్యాయం చేయడంలో సుప్రీం కోర్టు విఫలమైందని లాకమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఏపీ షా అన్నారు. స్వలింగ సంపర్కులపై వివక్ష విషయంలో ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినప్పుడు ఆయన ఈ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఐపిసీ సెక్షన్ 377 ను పునరుద్ధరించడం ద్వారా సుప్రీం కోర్టు ఎల్ జిబిటి లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ లకు అన్యాయం చేసిందని తెలిపారు.