స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంస్థ షేర్లు అత్యధికంగా 5.57శాతం లాభపడి 83.40 వద్ద ముగిశాయి. వీటితోపాటు బీహెచ్ఈఎల్, వేదాంత, ఎస్బీఐ, కోల్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే టెక్మహీంద్రా, హెచ్సీఎల్టెక్, ఐడియా, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా సంస్థల షేర్లు నష్టపోయాయి.