హామీ ఇచ్చేదాక ఆందోళన చేస్తాం!

034lpgmeవన్‌ ర్యాంక్ వన్ పిన్షన్ పథకం ఆమలు విషయంలో ఆర్మీ మాజీ ఉద్యోగులు పట్టు వీడటం లేదు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధాని ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగించేది లేదని తేల్చిచెప్పారు. వారం రోజుల క్రితమే రక్షణమంత్రి హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. ఆ తర్వాత ఆందోళన మళ్లీ ప్రారంభించారు. వీరికి పలువురు మాజీ ఆర్మీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.