హోంమంత్రి షిండేతో భేటీకానున్న సీఎం కిరణ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశం చర్చిస్తున్నట్లు సమాచారం.