02పి,రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రైతుల వద్దకు కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం
… వరంగల్ కంటెస్టెడ్ ఎంపి దొమ్మాటి సాంబయ్య
స్టేషన్ ఘన్పూర్, జూన్ 08, ( జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వరంగల్ కంటెస్టెడ్ ఎంపి దొమ్మాటి సాంబయ్య అన్నారు. నియోజక వర్గంలోని చిలుపూర్ మండలంలోని పత్తేపూర్, కొండాపూర్ గ్రామాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వరంగల్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపి దొమ్మాటి సాంబయ్య పాల్గొని ఆయా గ్రామలలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటి ప్రచారంలో పాల్గొని విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయ కులు అల్లం ప్రదీప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాపోలు రామ్మూర్తి, జిల్లా ఓబీసీ సెల్ ఛైర్మన్ లొక్కుంట్ల ప్రవీణ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాదం గట్టయ్య యాదవ్,నియోజకవర్గం ప్రధాన కార్యద ర్శి నీల రాకేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నాగబండి సంతోష్,నియోజకవర్గ కార్యదర్శి శ్రీకాం త్ , మండల నాయకులు మంతెన లవకుమార్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ బాల్ రాజు, సాంబారి రాజేశ్వర్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షు డు చల్ల తిరుపతి, సీనియర్ నాయకులు రాంలా ల్, కొడపర్తి రవి,సాంబార్ రాజేశ్వర్, పత్తేపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు  బిక్షపతి, వీరన్న,కుమార్, కొండాపూర్ గ్రామంలో జరిగిన రచ్చబండ కార్య క్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్ట రవి, కొండ యాదయ్య,శ్రీశైలం, ఎండి బాబా, బొల్లు రమేశ్, ఎండి రబిక్,బి కుమార్, మారబోయిన రవి, జక్కుల వీరయ్య, పి రమేష్, ఎండి ఆజు,ఎల్ నరేష్, ఎం వెంకటస్వామి, ఎం రాజు, దామోదర్, అశోక్, రామచంద్రు, రాజు, సోంపెల్లి రవి, సంపత్, ఉప్పర రాజేశ్వర్, కిషన్, కనకయ్య, ఎం ప్రకాశ్, రైతులు,గ్రామస్థులు పాల్గొన్నారు.