ఆగష్టు 1న లేదా 2న సీడబ్ల్యూసీ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంను తేల్చేందుకు ఆగష్టు 1న లేదా 2న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సీమాంధ్ర నేతలు తెలంగాణ అడ్డుకునే విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరిప్రయత్నంగా సీమాంధ్రమంత్రులు ప్రధానిని కలిసి విభజన వద్దని కోరారు.