12 పైసలు బలపడిన రూపాయి
ముంబయి,(జనంసాక్షి): గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి శుక్రవారం కొద్దిగా పుంజుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్చేంజ్ ఆరంభ ట్రేడింగ్లో వ్యాపారులు, బ్యాంకులు డాలర్ అమ్మకాలు చేయడంతో రూపాయి 12 పైసలు బలపడింది.
ముంబయి,(జనంసాక్షి): గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి శుక్రవారం కొద్దిగా పుంజుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్చేంజ్ ఆరంభ ట్రేడింగ్లో వ్యాపారులు, బ్యాంకులు డాలర్ అమ్మకాలు చేయడంతో రూపాయి 12 పైసలు బలపడింది.