15నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కడప : ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 6.7.8. తరగతుల సాంఘికశాస్త్రం హిందిబోధించే ఉపాధ్యాయులకు కడప ఎమ్మార్సీలో ఈనెల 15నుంచి మూడు రోజు పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగమునిరెడ్డి తులిపారు కడప చున్నూరు పెండ్లి మర్రి సి.కె.దిన్నె వల్లూరు ఖాజీపేట మండలాల సంబంధిత ఉపాధ్యాయులు 15వ తేదీ ఉదయం 9.30, గంటలకు మండల వనరుల కేంద్రంలో హాజరుకానాలన్నారు