172 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్‌ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.