2 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్‌, తెదేపా సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.