లోక్సభ మ. 2 గంటలకు వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధాయహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు చేశారని విపక్షాలు ఆందోళనలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధాయహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు చేశారని విపక్షాలు ఆందోళనలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.